టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల శివార్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకు ఆయన చేరుకున్నారు. అక్కడ గోడ దూకి మరీ పాఠశాలలోకి ప్రవేశించారు. ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Hyderabad Attar perfumes : రంజాన్ స్పెషల్ సేల్స్.. హైదరాబాదీ Attar | ABP Desam
Minister KTR on Andhra Pradesh : అమరావతిపై మరోసారి కేటీఆర్ సెటైర్లు | ABP Desam
YS Sharmila : లోటస్ పాండ్ లో ఉద్రిక్తత..పోలీసులకు,షర్మిలకు మధ్య ఘర్షణ | DNN | ABP Desam
Dharmapuri Sanjay Interview: DS రాజీనామా, లేఖ గందరగోళంపై స్పందించిన సంజయ్
Ramzan Special Haleem CAFE 555 In Hyderabad: Irani Haleem ఎలా తయారు చేస్తారో తెలుసా..?
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!