అన్వేషించండి
Basara IIIT Students Food Poisoning: నిజామాబాద్ నగరంలో వేర్వేరు ఆసుపత్రుల్లో విద్యార్థులకు చికిత్స
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















