అన్వేషించండి
Kishan Reddy: రామప్ప ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
ములుగు జిల్లాలో పర్యటిచిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదాశీర్వదాలు తీసుకున్న అనంతరం గట్టమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన హరిత గ్రాండ్ హోటల్ కాటేజ్ లు ప్రారంభించారు. కిషన్ రెడ్డితోపాటు తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















