అన్వేషించండి
KA Paul Comments On Kamareddy Protest: రైతులకు న్యాయం చేసేందుకు పోరాడతానన్న పాల్ | DNN | ABP Desam
ప్రభుత్వం తీసుకొచ్చిన కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ దుర్మార్గమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హైకోర్టులో తన వాదనలు వినిపించినట్టు తెలిపారు. అవసరమైతే సుప్రీంకు వెళ్తానని, రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడతానన్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















