అన్వేషించండి
Jagtial Congress Leaders Attack: ధర్నా సమయంలో ఓ వ్యక్తిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
జగిత్యాలలో తహసీల్ చౌరస్తా వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఓ వ్యక్తిపై దాడికి దిగారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా, అతనికి కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు అతనిపై చేయి చేసుకున్నారు. దాడి కొనసాగిస్తుండగా పోలీసులు కలుగచేసుకుని అతణ్ని అక్కడ్నుంచి పంపేశారు.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















