టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీసు మెరుపు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్లో రైతులు నిరసన తెలుపుతుంటే మంత్రి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీలోని లఖింపుర్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాధితులను కలుసుకుని పరామర్శించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Justice For Neeraj Peace Rally: నీరజ్ పరువు హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు డిమాండ్ | ABP Desam
Police Checkings In Hyderabad Old City: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ | ABP Desam
Begum Bazar Honour Killing Accused Arrested: 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న