అన్వేషించండి
Advertisement
NTR Daughter Uma Maheswari Suicide : ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి సూసైడ్ | ABP Desam
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో తన నివాసంలో ఉమామహేశ్వ రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉమామహేశ్వరి మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ, చంద్రబాబునాయుడు, లోకేష్ తదితరులు ఇప్పటికే ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్నారు.
హైదరాబాద్
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets