అన్వేషించండి
NTR Daughter Uma Maheswari Suicide : ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి సూసైడ్ | ABP Desam
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో తన నివాసంలో ఉమామహేశ్వ రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉమామహేశ్వరి మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ, చంద్రబాబునాయుడు, లోకేష్ తదితరులు ఇప్పటికే ఉమామహేశ్వరి నివాసానికి చేరుకున్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
కరీంనగర్
ఇండియా
Advertisement
Advertisement





















