అన్వేషించండి
Advertisement
మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పట్టించుకోలేదంటున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రి కరీంనగర్ కి చెందినప్పటికీ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పట్టించుకోలేదంటూ ఫైరయ్యారు జిల్లా కాంగ్రెస్ నేతలు .మహాత్మ జ్యోతిబాపూలే ని వర్ధంతిని అధికారికంగా జరపాల్సిన ప్రభుత్వం ఈ రకంగా చేయడం సరైంది కాదని వారంటున్నారు కనీసం విగ్రహానికి దండ వేసే టైం కూడా లేదా అంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మొదట్నుంచీ జరిగిందేంటి..?
Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP Desam
ఓ సంస్థ నిర్వహించిన శారీ రన్ లో పాల్గొన్న 3 వేల మంది మహిళలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets