అన్వేషించండి
మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పట్టించుకోలేదంటున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రి కరీంనగర్ కి చెందినప్పటికీ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పట్టించుకోలేదంటూ ఫైరయ్యారు జిల్లా కాంగ్రెస్ నేతలు .మహాత్మ జ్యోతిబాపూలే ని వర్ధంతిని అధికారికంగా జరపాల్సిన ప్రభుత్వం ఈ రకంగా చేయడం సరైంది కాదని వారంటున్నారు కనీసం విగ్రహానికి దండ వేసే టైం కూడా లేదా అంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్

KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion