ప్రధాని మోదీ పర్యటన అంటే చాలు CM KCR దడుచుకుంటున్నారన్నారు Bandi Sanjay. పులి వస్తే గుంటనక్కలు పారిపోతాయంటూ కౌంటర్లు వేశారు బండి సంజయ్. సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరిగెడతాయన్నారు.