అన్వేషించండి
Free Electricity Scheme in Telangana | 200 యూనిట్లు దాటితే ఏం చేయాలి.? ఉచిత కరెంట్ పై ఎన్నో ప్రశ్నలు
Free Electricity Scheme in Telangana | మార్చి 1 నుంచి తెలంగాణలో ఉచిత కరెంట్ పథకం అమలవుతోంది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు జీరో బిల్స్ ఇస్తున్నారు. ఐతే.. 200 యూనిట్లు దాటితే ఏం చేయాలి..? మొత్తం బిల్ కట్టాలా..? లేదా అదనపు యూనిట్లు మేరకు చెల్లిస్తే సరిపోతుందా..? వంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోండి..!
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















