అన్వేషించండి
CM KCR On Paddy Procurement:కేంద్రం కొంటుందని రైతులను రెచ్చగొట్టిన బీజేపీ ఎక్కడుంది..?|ABP Desam
CM KCR తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. కేంద్రం కొంటుందని రైతులు పంటవేయాలని సూచించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు కేసీఆర్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















