"పనికట్టుకొని దీన్నిపెద్ద Issue చేసి TVల్లో ముఖాలు ప్రదర్శిస్తున్నారు. Ukraine హడావిడి తగ్గినందున దీన్ని ఇష్యూ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ ఉండాలనే ఇలా చేస్తున్నట్టు ఉన్నారు. నిజంగా సమాజం మంచిని కోరే వాళ్లు వచ్చి అడగాలి. అంతే కానీ టీవీల్లో ముఖాలు చూపిస్తే అల్ప ప్రచారం అవుతుందన్నారు. సమజానికి హితం చేసే వాళ్లు ఎవరితోనైనా మేం కలిసి పని చేస్తాం" అని చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు.
అన్వేషించండి
Chinnajeeyar Swamy Reacts on Recent Controversy: మీడియాపై చినజీయర్ స్వామి Satires | ABP Desam
తెలంగాణ
IAS Officers | హిమాచల్లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















