అన్వేషించండి
Mallu Batti Vikramarka Exclusive: హుజూరాబాద్ ఒక్కదానికే ఇస్తే ఊరుకోం: భట్టి విక్రమార్క
దళిత దండోరా యాత్రపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క 'ఏబీపీ దేశం'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపఎన్నికల కారణంగానే హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదని ప్రభుత్వ నిధులన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దళితులందరికీ ఈ పథకం అందాలన్నారు. కాంగ్రెస్ చేసే పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు.
తెలంగాణ
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
వ్యూ మోర్



















