అన్వేషించండి
Mallu Batti Vikramarka Exclusive: హుజూరాబాద్ ఒక్కదానికే ఇస్తే ఊరుకోం: భట్టి విక్రమార్క
దళిత దండోరా యాత్రపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క 'ఏబీపీ దేశం'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపఎన్నికల కారణంగానే హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదని ప్రభుత్వ నిధులన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దళితులందరికీ ఈ పథకం అందాలన్నారు. కాంగ్రెస్ చేసే పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















