బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వాఘా వద్ద దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ కు వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియా కప్ మ్యాచెస్ పాకిస్తాన్, శ్రీలంక.. రెండింట్లో నిర్వహిస్తున్నా అధికారిక హోస్ట్స్ మాత్రం పాకిస్తానే. కాబట్టి అక్కడ జరగబోయే సూపర్ ఫోర్ మ్యాచెస్ తిలకించేందుకు బీసీసీఐ తరఫున డెలిగేషన్ కింద తాము వెళ్తున్నట్టు వారిద్దరూ వెల్లడించారు.
Ashwin Replaces Axar in India's Final World Cup squad| అక్షర్ స్థానంలో వరల్డ్ కప్ జట్టులోకి అశ్విన్
Pakistan Cricket Team At Hyderabad: వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ సర్వసన్నద్ధం
Gautam Gambhir Darshan At Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంలో గౌతం గంభీర్
Ind vs Aus 3rd ODI Highlights : వరల్డ్ కప్ ముందు ఝలక్ ఇచ్చిన కంగారూ టీమ్ | ABP Desam
Shakib Al Hasan vs Tamim Iqbal World Cup 2023: రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మరీ వచ్చాడు.. పాపం..!
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>