Arasavalli SuryaNarayana Swamyవారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు Odisha, Telangana, Andhra Pradesh నుంచి భక్తులు తరలివచ్చారు. ఉత్తరాయనంలో రెండు రోజులు స్వామి వారిని ఈ సుర్యకిరణాలు తాకుతాయి. అయితే నిన్న మబ్బులుండి కిరణాలు రాలేదు కానీ రెండో రోజు స్వామి చరను సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.26 నుంచి 6.31 వరకు ఈ స్పర్శ ఐదు నిముషాల పాటు స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకు తాకాయి.
kedarnath Dham |కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | ABP Desam
High Tension in Narsipatnam : అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మున్సిపల్ సిబ్బంది | ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
Satyavathi Rathod on Medaram Jatara | మేడారం ఆదివాసీల జాతరే...అందరి జాతర కూడా..| ABP Desam.
TSRTC For Medaram jathara Pilgrims : సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం చింతవద్దంటున్న TSRTC | ABP Desam
KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ