రామకోటి పుస్తకాలను రామాలయాల్లో భద్రపరచి ఆ తర్వాత భద్రాచలంకి పంపిస్తుంటారు. కొంతమంది భక్తులు నేరుగా భద్రాచలం ఆలయంలో వాటిని సమర్పిస్తారు. అయితే నెల్లూరు జిల్లా వాసులు మాత్రం నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో వాటిని అందిస్తుంటారు. శబరి శ్రీరామ క్షేత్రంలో భద్రపరచిన ఆ పుస్తకాలను ప్రతి ఏటా శ్రీరామ నవమి వంటి పర్వదినాల సమయంలో రామకోటి స్థూపంలో నిక్షిప్తం చేస్తారు. ఏపీలోనే కాదు, దేశంలో ఉన్న రామకోటి స్థూపాల్లో నెల్లూరులో ఉన్న స్థూపమే పెద్దదని చెబుతారు. ఈ ఏడాది హనుమద్వత్రం సందర్భంగా రామకోటి పుస్తకాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రామకోటి స్థూపంలో నిక్షిప్తం చేశారు. రామకోటి పుస్తకాలకు భక్తితో పూజలు చేసి, క్రేన్ సాయంతో వాటిని రామకోటి స్థూపం పైకి తీసుకెళ్లి.. అక్కడినుంచి వాటిని స్థూపంలో నిక్షిప్తం చేశారు.
High Tension in Narsipatnam : అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మున్సిపల్ సిబ్బంది | ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు
Satyavathi Rathod on Medaram Jatara | మేడారం ఆదివాసీల జాతరే...అందరి జాతర కూడా..| ABP Desam.
TSRTC For Medaram jathara Pilgrims : సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం చింతవద్దంటున్న TSRTC | ABP Desam
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం