తెలంగాణ సీఎం కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ రాష్ట్ర సాధన, యాదాద్రి చిరస్థాయిగా నిలిచిపోతాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. హిందువుల మనోభావాలను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయి. తెలంగాణలో మతసామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోంది. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వేదపారాయణ పోస్టుల ద్వారా తెలంగాణలో బ్రాహ్మణులకు అవకాశమివ్వాలి.
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు
Satyavathi Rathod on Medaram Jatara | మేడారం ఆదివాసీల జాతరే...అందరి జాతర కూడా..| ABP Desam.
TSRTC For Medaram jathara Pilgrims : సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం చింతవద్దంటున్న TSRTC | ABP Desam
Gattamma Temple : మేడారం జాతరకు వేళ్ళే భక్తులతో ములుగులోని గట్టమ్మ దేవాలయం కిటకిట | ABP Desam
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Baramulla Encounter: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?