కుప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో.... నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ తో పాటుగా మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చే సమయంలో తారకరత్న కిందపడిపోయారు. వెంటనే కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆహారం తీసుకోకపోవడమే కారణమని తెలిపారు. ఆయన స్పృహలోకి వచ్చారని, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
Rahul Gandhi About Being An MP | పార్లమెంట్ లో మైక్ ఇవ్వకపోవడంపై మాట్లాడిన రాహుల్
MP Margani Bharath : పట్టాభిపై మండిపడిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్
Ponguleti Srinivas Reddy Announces MLA candidates |ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి..!
YSRCP Corporator Allegations On Kotamreddy: తనకు ప్రాణహాని ఉందని కార్పొరేటర్ ఆరోపణ
YS Sharmila on KTR : తెలంగాణ అంతా తమ కుటంబమేనన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల |
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్