బీఆర్ఎస్ కు చెందిన 17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వకుంటే... వందకుపైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అసమ్మతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Errabelli Dayakar Rao| సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
Sajjala Rama Krishna Reddy |నెల్లూరు జిల్లా నాయకులతో సీఎం సమావేశంలో ఏం జరిగిదంటే..?
Anam Ramanarayana ReddY|ట్యాప్ చేసేది మా పార్టీ వాళ్లే..మరి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ
Anam Ramanarayana Reddy|ఇన్ ఛార్జ్ ల పేరుతో ప్రజాస్వామ్యంలోకి రాజ్యంగేతర శక్తులు..!
Balakrishna on Tarakaratna Health:మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించాం
Nara Lokesh Yuvagalam Padayatara : కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?