దేశంలో అత్యంత పొడవైన వ్యక్తిగా భావించే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్...సమాజ్ వాదీ పార్టీలో చేరారు. దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా ధర్మేంద్ర ప్రకటించుకున్నాడు. అతని ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. సమాజ్ వాదీ పార్టీకి యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకే చేరానన్న ధర్మేంద్ర...తన ఎత్తు కారణంగానే ప్రభుత్వ ఉద్యోగం, పెళ్లి అన్నింటికీ దూరమయ్యాయని చెప్పాడు.
Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్ఐఆర్ నమోదు| ABP Desam
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి