వంగవీటి రాధాకృష్ణ తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రల్లో హాట్ టాపిక్ గా మారింది.స్వయంగా సీఎం జగన్ స్పందించిన గన్ మెన్ లను కేటాయించాలని ఆదేశించారు.అయితే గన్ మెన్ లను రాధా తిరస్కరించారు. చంద్రబాబు రాధా ఇంటికి వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.అయితే రాధా వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవటానికి టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.ఆధారాలు లేకుండా హత్యకు కుట్ర చేశారంటూ మాట్లాడటం ఏంటని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు.ఆధారాలు ఇస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాధా వ్యవహారంపై సమగ్రవిశ్లేషణ.
Arikomban Captured Near Cumbum : ఆపరేషన్ అరికొంబన్ సక్సెస్..అటవీశాఖకు చిక్కిన అరుదైన ఏనుగు | ABP
Venkatesan Real hero in Balasore Train Accident : ఈ జవానే లేకపోయింటే ఆ విషాదం మరింత ఘోరం | ABP Desam
Bihar CM Nitish Kumar : కేంద్రంపై పోరాడాల్సింది పార్టీ అధినేతలేనన్న నితీశ్ | ABP Desam
Virender Sehwag Stand with Odisha Train Accident Victims : కీలక నిర్ణయం తీసుకున్న సెహ్వాగ్ | ABP
Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు