Tirumala శ్రీవారిని భారత Vice President Venkayya Naidu దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉషా,కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Khairatabad Ganesh: ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే వినాయకుడి విగ్రహం స్పెషాల్టీస్ | DNN | ABP Desam
Nagavali River Floods: నాగావళి నది లో వరద ఉదృతి| ABP Desam
Telangana University Students' Protest: తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన| ABP Desam
Kcr Fires On Central Govt: సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్న కేసీఆర్
PM Modi Speech Highlights: స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ లో మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు| ABP Desam
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు