అన్వేషించండి
Siricilla Rajeshwari Death | కాళ్లతో వందల కవితలు రాసిన poet సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూశారు | ABP
చెదిరినా నా జీవితాన్ని చిత్రంల మార్చేశావు.. దీపం ఉంది కానీ.. వెలుగు లేదు.. మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది.." అంటూ ఎన్నో కవితలు (telugu poems) రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి... బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















