అన్వేషించండి
Jeevan Reddy: స్ట్రీట్ లో స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం.. రా అర్వింద్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అబద్దాల పుట్ట అని.. పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చి తప్పారని.. అందుకే నిజామాబాద్ లో రైతులు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారు.. దాని సంగతేంటో తేల్చాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కి రైతులు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారు. కేంద్రం పై ఉన్న కోపానికి తోడు అర్వింద్ పై ఉన్న ఆగ్రహం ఆర్మూర్ ఘటనకు కారణమంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి గోపరాజు ముఖాముఖి.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
రాజమండ్రి
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















