అన్వేషించండి
Ambulance crashes into Toll plaza | కర్ణాటక శిరూర్ లో ఘోర ప్రమాదం జరిగింది | ABP Desam
కర్ణాటక శిరూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉడిపిలోని శిరూర్ లో టోల్ ప్లాజా పిల్లర్ ను అంబులెన్స్ ఢికొట్టింది. దీంతో స్పాట్ లో నలుగురు చనిపోయారు. ఇందులో టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ అంబులెన్స్ హోనావారా నుంచి ఖుండాపురా కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















