మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి బొబాఖాన్ చెరువు మధ్య లో ముగ్గురు చిన్నారులు సరదాగా నాటు పడవలో ఎక్కి బయటకు వచ్చేందుకు వీలు కాక అరుపులు వేయటంతో అదే సమయంలో స్దానికుడు శ్రీకాంత్ యాదవ్ దుండిగల్ మునిసిపల్ సిబ్బంది కి సమాచారం ఇచ్చారు.వెంటనే స్పందించిన శానిటేషన్ సిబ్బంది బాబు మరియు శ్రీ కాంత్ చెరువు వద్దకు వెళ్ళి పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులు కు సురక్షితంగా అప్పగించారు.
Sudan Crisis : సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఆధిపత్యపోరు..సూడాన్ లో సంక్షోభం | ABP Desam
NCERT Dropped Periodic Table, Democracy : మరోవివాదాస్పద నిర్ణయం తీసుకున్న NCERT | ABP Desam
IAF Trainer Aircraft crashed : చామరాజనగర్ లో IAF శిక్షణ విమానానికి ప్రమాదం | ABP Desam
Brij Bhushan Sharan Singh on Wrestlers : రెజ్లర్ల ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ | ABP Desam
Minor Girl Uncle Allegations on Wrestlers : రెజ్లర్ల ఆందోళనపై మైనర్ బాబాయి సంచలన ఆరోపణలు | ABP Desam
Telangana Decade Celebrations: సిరిసిల్లలో దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్- తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు
గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Balineni Meet Jagan : సీఎం జగన్తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్