అన్వేషించండి
CP Karthikeya: నిజామాబాద్ లో ట్రిపుల్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నవీపేట్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని సీపీ కార్తికేయ తెలిపాడు. నిందుతుడికి చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు. నిందితుడు బాలనేరస్థుడిగా బోస్టల్ స్కూల్ శిక్ష అనుభవించాడన్నారు. ఈ నెల 8న నిందితుడు డిచ్ పల్లి ఓ మెకానిక్ షేడ్ లో ముగ్గురిని చంపాడు. గత 3 రోజులుగా నిందితుని కోసం పోలీసులు గాలించారు. చనిపోయిన వ్యక్తుల నుంచి నగదు సెల్ ఫోన్లు చోరీ చేశారని పోలీసులు తెలిపారు.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్























