అన్వేషించండి
CP Karthikeya: నిజామాబాద్ లో ట్రిపుల్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నవీపేట్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని సీపీ కార్తికేయ తెలిపాడు. నిందుతుడికి చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు. నిందితుడు బాలనేరస్థుడిగా బోస్టల్ స్కూల్ శిక్ష అనుభవించాడన్నారు. ఈ నెల 8న నిందితుడు డిచ్ పల్లి ఓ మెకానిక్ షేడ్ లో ముగ్గురిని చంపాడు. గత 3 రోజులుగా నిందితుని కోసం పోలీసులు గాలించారు. చనిపోయిన వ్యక్తుల నుంచి నగదు సెల్ ఫోన్లు చోరీ చేశారని పోలీసులు తెలిపారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
























