అన్వేషించండి
CP Karthikeya: నిజామాబాద్ లో ట్రిపుల్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నవీపేట్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని సీపీ కార్తికేయ తెలిపాడు. నిందుతుడికి చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉందని తెలిపారు పోలీసులు. నిందితుడు బాలనేరస్థుడిగా బోస్టల్ స్కూల్ శిక్ష అనుభవించాడన్నారు. ఈ నెల 8న నిందితుడు డిచ్ పల్లి ఓ మెకానిక్ షేడ్ లో ముగ్గురిని చంపాడు. గత 3 రోజులుగా నిందితుని కోసం పోలీసులు గాలించారు. చనిపోయిన వ్యక్తుల నుంచి నగదు సెల్ ఫోన్లు చోరీ చేశారని పోలీసులు తెలిపారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















