అన్వేషించండి
BUS Fire Accident| నిర్మల్ జిల్లాలో నడిరోడ్డుపై మంటల్లో దగ్ధమైన బస్సు | ABP Desam
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐతే.. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును జాతీయ రహదారిపై పక్కకు నిలిపి వేశారు. ప్రయాణికులు వెంటనే కిందికి దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
న్యూస్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Punch macaque Japan Viral Story | తల్లి ప్రేమ కోసం విలవిలలాడిపోతున్న చిన్ని కోతి పిల్ల కథ | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
అమరావతి
క్రికెట్























