జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా సంగ్రామ యాత్ర లో బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. అభిమానం కొద్దీ వచ్చారని అనుకున్నారు. అసలు విషయం తెలిసే సరికి అవాక్కయ్యారు సంజయ్.