అన్వేషించండి
PM Modi Ram Lalla Ayodhya: శ్రీరాముడ్ని ప్రధాని మోదీ క్షమాపణ ఎందుకు కోరారు..?
అయోధ్యలో ( Ayodhya Ram Mandir ) ప్రాణ ప్రతిష్ఠ ( Praana Prathishta ) క్రతువు ముగిసిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) కీలక ప్రసంగం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో శ్రీరాముడికి ( Jai Shree Ram ) క్షమాపణలు కూడా చెప్పారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్
హైదరాబాద్




















