అన్వేషించండి
Amrit Bharat Express Specialties: పశ్చిమబెంగాల్ నుంచి బెంగళూరు దాకా ఉండే ట్రైన్ విశేషాలేంటి..?
పశ్చిమబంగాల్ మాల్దా నుంచి బెంగళూరు వరకు ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోకి మొట్టమొదటిగా ఈ ట్రైన్ ప్రవేశించే స్టేషన్... శ్రీకాకుళం ఆమదాలవలస. ఈ ట్రైన్ లోపల ఏ విధంగా ఉంది..? ప్రయాణికులు ఏమంటున్నారు..? అధికారుల మాట ఏంటి..? ఈ వీడియోలో చూసేద్దాం.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















