మాదిగల విశ్వరూపసభలో వర్గీకరణ మీద ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగానే... వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఓ యువతి లైట్ టవర్ ఎక్కటం కలకలం రేపింది.