గుంటూరు జిల్లా రేపల్లెలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. రేపల్లె రైల్వేస్టేషన్ లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి పనుల నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్లేందుకు శనివారం రాత్రి ప్లాట్ ఫాం పై ఆ కుటుంబంలోని వ్యక్తులు పడుకున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఆమెను ప్లాట్ ఫాం చివరకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
Hyderabad Crime Addl CP Press Meet: యూనివర్సిటీ వీసీనే అరెస్ట్ చేసిన పోలీసులు|ABP Desam
What is Digital Assault? : నోయిడాలో దారుణం, 81 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam
High Court Advocate On Narayana Arrest: బెయిల్ రాకుండా ఎలా చేశారు? | ABP Desam
Palnadu Sexual Assalut: గురజాలలో చిన్నారిపై మైనర్ లైంగికదాడి|ABP Desam
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి