అన్వేషించండి
విషాదం తో నిండిపోయిన జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ప్రాంతం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో జల్లేరువాగులో ఆర్టీసి బస్సు బోల్తా పడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ ని తప్పించబోయి అదుపుతప్పి బస్సు వాగు లో పడిపోయింది.గాయాలైన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన స్థలానికి ఆర్డీవో లక్ష్మీప్రసన్న ,జంగారెడ్డిగూడెం డీఎస్పీ చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















