అన్వేషించండి
Mla Prasanna Kumar Reddy: చంద్రబాబుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శకు వచ్చిన జగన్ ని స్థానికులు ఆప్యాయంగా పలకరించారని, ఆయనతో సెల్ఫీలు దిగారని, ఆయన దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపించారని, అవేవీ చంద్రబాబుకి నచ్చలేదని అన్నారు ప్రసన్న. జగన్ ని ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తే చంద్రబాబుకి వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు దగ్గరకు ఎవరూ రావాలనుకోరన్నారు.
ఆంధ్రప్రదేశ్
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















