అన్వేషించండి
Mla Prasanna Kumar Reddy: చంద్రబాబుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శకు వచ్చిన జగన్ ని స్థానికులు ఆప్యాయంగా పలకరించారని, ఆయనతో సెల్ఫీలు దిగారని, ఆయన దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపించారని, అవేవీ చంద్రబాబుకి నచ్చలేదని అన్నారు ప్రసన్న. జగన్ ని ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తే చంద్రబాబుకి వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు దగ్గరకు ఎవరూ రావాలనుకోరన్నారు.
ఆంధ్రప్రదేశ్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్





















