ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఓ కారు విజయనగరం - పార్వతీపురం రహదారిపై ప్రమాదానికి గురైంది. దత్తిరాజేరు మండలం షికారుగండి కూడలిలో జాతీయరహదారి పక్కన ఉన్న కల్వర్ట్ దగ్గర అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. అయితే కారులోని మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులకు గంజాయి పార్సిళ్లు కనిపించాయి . కారు ఎక్కడ నుంచి వచ్చింది..మృతులపై వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Undavalli Caves: శతాబ్దాల చరిత్ర ఉన్న ఉండవల్లి గుహలు ఇప్పుడు ఎలా ఉన్నాయి..? | DNN | ABP Desam
East Godavari లో న్యూ ట్రెండ్ | Old Bikes restoration | DNN | ABP Desam
Ex Minister Anil Kumar Comments: సొంత పార్టీ నేతలపై అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | DNN | ABP Desam
Nandamuri Balakrishna : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన | ABP Desam
Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న బొత్స | ABP Desam
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!