అన్వేషించండి
UP Car Accident in vizianagaram : పార్వతీపురం- విజయనగరం రహదారిలో ప్రమాదం | ABP Desam
ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఓ కారు విజయనగరం - పార్వతీపురం రహదారిపై ప్రమాదానికి గురైంది. దత్తిరాజేరు మండలం షికారుగండి కూడలిలో జాతీయరహదారి పక్కన ఉన్న కల్వర్ట్ దగ్గర అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. అయితే కారులోని మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులకు గంజాయి పార్సిళ్లు కనిపించాయి . కారు ఎక్కడ నుంచి వచ్చింది..మృతులపై వివరాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















