అన్వేషించండి
Advertisement
YS Jagan Mohan: సదరన్ జోనల్ కౌన్సిల్ లో ఏపీ సీఎం జగన్ ఏం మాట్లాడారు?
తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున సీఎం జగన్ మాట్లాడారు. దేశ సమగ్ర పురోగతికి కేంద్రం–రాష్ట్రాలతో పాటు, అంతర్ రాష్ట్ర సంబంధాల పరిపుష్టి చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న జగన్ ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేస్తే బాగుంటుందన్నారు. పోలవరం, రాష్ట్ర పునర్విభజన హక్కులు, విభజన చట్టం ప్రకారం నెరేవేర్చాల్సిన హామీలు, ఆస్తుల పంపకం, విద్యుత్ బకాయిలు తదితరలాపై సీఎం తన అభిప్రాయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
తిరుపతి
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
తెలంగాణ
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets