తిరుపతి, వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు నిత్యవసర సరుకుల పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్ ను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సిద్దం చేశారు..రామచంద్రపురం మండలంలోని రాయలచెరువుకు గండి పడడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇరవై ఐదు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జిల్లా అధికార యంత్రాంగం..అయితే ఇందులో కొన్ని గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్న ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.. వీరి కోసం బియ్యం,నూనె, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి నిత్యవసర సరుకులు అందించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు..
Renigunta Airport Cyclone michaung : రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తుపాను కారణంగా విమానాలు రద్దు
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
Nara Bhuvaneswari At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>