తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం కుదిరింది. రెండేళ్ల తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో వాహనసేవలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేయనుండటం ఈ సారి ప్రత్యేకత. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కాబోయే సాలకట్ల బ్రహోత్సవాలకు సీఎం జగన్ మొదటి రోజే హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలో ఓ కారుపై జీసస్ స్టిక్కర్ వివాదం, విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తుల నుంచి విమర్శలు
KA Paul on Tirupati Police : మూడు రోజుల్లో న్యాయం జరగకపోతే జగన్ పై కోర్టుకెళతా..! | ABP Desam
TTD Neerajana Aalapana Rally : సుమన్ తో కలిసి టీటీడీ హరినామ సంకీర్తన యాత్ర | ABP Desam
World Tigers Day Celebrated In Tirupati: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యఅతిథిగా పులుల దినోత్సవం
TTD EO Review on Bramhotsavalu : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈవో రివ్యూ | ABP Desam
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్పై స్పందించిన రష్మిక