చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు శ్రీవారికి లవంగాలు, పచ్చకర్పూరం, జొన్నకంకులు, యాలకులతో స్నపన తిరుమంజనం సేవలు చేశారు. లవంగాలు, పచ్చకర్పూరం, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.
Car Set On Fire In Tirupati: జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన
Nara Family Donates 33 Lakh Rupees To TTD: టీటీడీకి విరాళమిచ్చిన చంద్రబాబు కుటుంబం
Travancore Queen At Kanipakam Temple: ఆలయాన్ని దర్శించుకున్న మహారాణి
Huge Fire Accident In Renigunta: విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
Surya Kumar Yadav In Tirumala: తిరుమల స్వామివారిని దర్శించుకున్న SKY
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు