Andhra Pradesh లో మహిళలకు రక్షణ లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.