జగనన్న కాలనీ నిర్మాణాల్లో తీవ్ర అవినీతి జరిగిందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పునాదులు తవ్వి ఇవ్వండని పేదలు కోరితే ఏకంగా లోయలు తవ్వేసి ఇచ్చారని... తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకం అబాసుపాలవుతోందని బుచ్చయ్య విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ సూచనలతోనే అవినీతి జరిగినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Minister Roja on Aadudam Andhra |ఆడుదాం ఆంధ్రా బ్రోచర్ విడుదలే చేసిన మంత్రి రోజా | ABP Desam
Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
Pawan Kalyan Satires On CM Jagan: సినిమాల్లో తన ఇమేజ్ గురించి చెప్తూనే సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>