అన్వేషించండి
Godavari Floods: ఉరకలేస్తున్న గోదావరి నది.. వరద నీటితో ఉప్పొంగుతోంది
భారీ వర్షాలకు గోదావరి నది ఉరకలేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తారు. సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ముంపు ముప్పులో పోలవరం నిర్వాసిత ప్రాంతాలు ఉన్నాయి. లంక గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంది.
రాజమండ్రి

బ్రెజిల్లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
ఎలక్షన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion