క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవ ఆలయాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి.అమలాపురం లోని మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి లో క్రిస్మస్ సంబరాలు మిన్నంటాయి.క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని చర్చి యూత్ సభ్యులు ప్రదర్శించిన పలు స్కిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Rajahmundry Kambala Cheruvu Gyarah Murti: Gandhiji Dandi March కు సాక్ష్యంగా నమూనా
Kandukuri Veeresalingam Home Tour | 200 ఏళ్లైనా చెక్కు చెదరని కందుకూరి వీరేశలింగం ఇల్లు
Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
200 Godavari food varities | గోదారోళ్ల మర్యాదలు మామూలుగా ఉండదు మరి
Nidadavole To Narasapuram Passenger Train | తక్కువ ధరలోనే సూపర్బ్ ట్రైన్ జర్నీ Vlog
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్కు అంత ఖర్చా?
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్సీయూ!