అన్వేషించండి
Advertisement
దాడికి పాల్పడిందెవరైనా సరే శిక్ష పడుతుందన్న హోం మంత్రి
ప్రత్తిపాడు నియోజకవర్గం బోయపాలెంలో వెంకటనారాయణ అనే వ్యక్తిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూడటం బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జరిగిన ఘటనపై కనీస అవగాహన కూడా లేకుండా స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతకుముందు, వెంకట నారాయణ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం వలన తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అందిన సమాచారం, ఐపీఎస్ ఆదేశాల తో సత్వరమే స్పందించామని రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, నరసరావుపేట డిఎస్పీ శ్రీ విజయ భాస్కర్ చెప్పారు.ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP Desam
Raptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తి
Tirupati Gangamma Jatara Postponed | కోడ్ కారణంగా గంగమ్మ జాతర వాయిదా... వ్యతిరేకిస్తున్న భక్తులు
YS Jagan vs YS Sharmila | పసుపు చీరపై అన్న కామెంట్లు - కౌంటర్లు విసురుతూ చెల్లెలి ఫైర్ | ABP Desam
YS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
వరంగల్
సినిమా
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets