ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఫిబ్రవరి 14 వరకు మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూను పొడిగించింది. జనవరి 11న జారీ చేసిన మునుపటి ప్రభుత్వ ఉత్తర్వు (GO)లో భాగంగా, ఇతర COVID-19 పరిమితులు మరియు ఆదేశాలు, వచ్చే రెండు వారాలు కూడా అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో 50% సీట్లను ఖాళీగా ఉంచడం, మరియు మాస్క్లను కూడా తప్పనిసరి అని తెలిపింది ఏపీ గవర్నమెంట్.
Vijaya Sai Reddy On Judicial Over Reach | AP Capital Issue: విజయసాయిరెడ్డిని కరెక్ట్ చేసిన ఛైర్మన్
Gali Janardhan Reddy Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న గాలి | DNN | ABP Desam
Dharmana Prasmada Rao On Chandrababu: మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు
సుభాష్ చంద్రబోస్ అస్తికలను దేశానికి తావాలని paddy art
Ali About 2024 Elections | Pawan Kalyan | YSRCP : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన అలీ
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ