టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనే దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారని నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో మాట్లాడిన ఆయన వైసీపీ కార్యకర్తలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.