అన్వేషించండి
Minister Karumuri Nageswararao Serious On Farmer: వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ రైతుపై మాటతూలారు. తణుకు దగ్గర ఉన్న వేల్పూరులోని వెంకటేశ్వరస్వామి ఆళయం వద్ద అన్న సమారాధనకు ఆయన వచ్చారు. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలన్నారు. ఆ సమయంలో ఓ రైతును ఉద్దేశించి మంత్రి ఇలా మాటజారారు.
ఆంధ్రప్రదేశ్
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam
Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్






















