శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినీ తార మంచు లక్ష్మి స్మార్ట్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచు లక్ష్మి..... జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. నిర్దేశించిన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా తరగతి గదులను కేటాయించి స్మార్ట్ క్లాసులను నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన విద్యను పొందేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు.
Kakani Govardhan Reddy On Kotamreddy Sridhar Reddy Phone Tapping: కోటంరెడ్డి వ్యవహారంపై స్పందన
Kotamreddy Sridhar Reddy Viral Audio: కోటంరెడ్డి ఆడియో అంటూ వైరల్ అవుతున్న క్లిప్
YV Subbareddy About Visakhapatnam As Capital: న్యాయపర అడ్డంకులు అధిగమిస్తామన్న సుబ్బారెడ్డి
Ainavilli Vinayaka Temple Special Poojalu: ఈ లక్ష పెన్నుల కోసం ఫుల్ పోటీ..! ఎందుకలా..?
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని