అన్వేషించండి
కర్నూలో మహిళ మృతదేహంతో నిరసనలో ఉద్రిక్తత..
కర్నూలులోని బంగారు పేటలో ఉద్రిక్తత నెలకొంది. కేసీ కెనాల్ వెనక రోడ్డును మున్సిపల్ అధికారులు వెడల్పు చేపట్టారు. దీంతో అడ్డంగా ఉన్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. దీంతో నీలి షికారీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇళ్ల కూల్చివేతతో మనస్తాపానికి గురై మృతి చెందిందిన లక్ష్మీ మృతదేహంతో బంగారు పేట నుండి కలెక్టర్ కార్యాలయం వరకూ షికారీల నిరసన ర్యాలీ నిర్వహించారు. షికారీల నిరసనను పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు.
కర్నూలు
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion